నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో సహాయక చర్యలు ...
అహ్మదాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశాలు జరగనున్నాయి.
మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆలయంలో దివ్య ...
1971 తర్వాత తొలిసారి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ప్రత్యక్ష వాణిజ్యాన్ని పునఃప్రారంభించాయి.
ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ (Atishi)ని ఆప్‌ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ...
మరికొద్ది సేపట్లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో భారత్‌ విజయాన్ని కాంక్షిస్తూ ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక పూజలు ...
Aadit Palicha | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో (Zepto) రోజువారీ ఆర్డర్లు సంఖ్యలో రాణిస్తోంది. కేఫ్‌ ...
ఏపీ వ్యాప్తంగా గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే తిరుపతిలో జరుగుతున్న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు ఓ ...
కాకినాడ పోర్టు సమీపంలో 92 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భారత్‌ - పాక్‌ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు పిచ్‌ సిద్ధమైంది. ఇది సీమర్లకు కొంత అనుకూలంగా ఉండొచ్చని రికార్డులు చెబుతున్నాయి.
అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ ‘టెస్లా’ కార్ల తయారీ యూనిట్‌ను ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తక్కువ ధరకు ఎలక్ట్రిక్‌ వాహనాలను దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి తేవాలన్నది సంస్థ ఆలోచన.