ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కి.మీ వరకు లోకో ట్రైన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ...
సాధారణంగా భూమిని సెంట్లు, గజాలు, కుంటల్లో కొలుస్తుంటారు. కొన్ని చోట్ల గదులుగా పిలుచుకుంటారు. ఎక్కువ విస్తీర్ణంలో అయితే ఎకరాలుగా వ్యవహరిస్తారు.
Ts News: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకు ఫోన్‌ చేసి, వచ్చే ఆదివారం అర్జంటుగా గుంటూరు రమ్మని చెప్పింది. పెద్దకొడుకు సుబ్బారావు ఫార్మసిస్ట్‌గా ఏలూరు గవర్నమెంట్‌ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. రెండోవాడు శంకర్‌ చె ...
ప్రతి మనిషీ అనివార్యంగా జీవిత చక్రంలో భాగంగా వృద్ధాప్యానికి చేరుకుంటారు. ఈ సమయంలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? తలెత్తే ...
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గంలో ఘోరం జరిగింది. టన్నెల్‌ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతున్న సమయంలో ...
నామ్‌ తమిళర్‌ కట్చి సమన్వయకర్త పెళ్లి చేసుకుంటానని మోసానికి పాల్పడటంతో విజయలక్ష్మికి ఏడుసార్లు అబార్షన్‌ జరిగిందని, కావున ...
అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజునే కవలల తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లికి చెందిన ...
పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. శనివారం ఆయనకు తీవ్రమైన శ్వాస సమస్య ఏర్పడింది. దీంతో అధిక పీడనంతో (హై ఫ్లో) ఆక్సిజన్‌ ...
వైకాపా హయాంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఈ ప్రాంతమంతా అడవిలా తయారైంది.
గూడూరు గ్రామీణం, వాకాడు, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలో 15 ఏళ్ల క్రితం కేంద్రం రూ.5,360 కోట్ల అంచనాతో తలపెట్టిన ...
టీ20 ప్రపంచ ఛాంపియన్‌ టీమ్‌ఇండియా (Team India).. ఈ ఫార్మాట్లో జోరు ...