ఏపీలో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్‌ తొలి పేపర్‌ ...
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.
దేశంలోనే అతి పెద్ద సొరంగ మార్గపు ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఎస్‌ఎల్‌బీసీ ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా ...
ఇంటర్నెట్‌డెస్క్‌: కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్ కుమార్‌ (Ajith Kumar)కు పెను ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోట ...
ఏపీ రాజధాని అమరావతికి వడ్డాణంలా భాసిల్లే.. మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు ...
యూఎస్‌ఎయిడ్‌ను అవకాశంగా తీసుకొని భారత ప్రభుత్వం ప్రయోజనాన్ని పొందుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించారు.
చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో రెవెన్యూ ఫైళ్ల దహనం కుట్రలో ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన మాజీ మంత్రి, పుంగనూరు ...
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనుంది ...
'నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం' నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే ...
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగమార్గం ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. SLBC సొరంగమార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. శని ...
ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన గ్రూప్‌-2 పరీక్ష నేడు యథావిధిగా జరగనుంది. పరీక్ష కోసం ఏపీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కి.మీ వరకు లోకో ట్రైన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ...