ఏపీలో గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రాథమిక ‘కీ’ని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ఆదివారం విడుదల ...
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడులకు పాల్పడింది. శత్రుదేశం ఏకంగా 267 డ్రోన్లు ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది.
దుబాయి: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి ...
‘పిల్లలు ఎత్తు పెరగాలి.. ఎత్తుకు తగ్గ బరువుండాలి..’ అని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అయితే కొంతమంది చిన్నారుల్లో పెరుగుదల ...
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆలయంలో దివ్య ...
అహ్మదాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశాలు జరగనున్నాయి.
నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో సహాయక చర్యలు ...
మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
1971 తర్వాత తొలిసారి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ప్రత్యక్ష వాణిజ్యాన్ని పునఃప్రారంభించాయి.
ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ (Atishi)ని ఆప్‌ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ...
ఏపీ వ్యాప్తంగా గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే తిరుపతిలో జరుగుతున్న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు ఓ ...
మరికొద్ది సేపట్లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో భారత్‌ విజయాన్ని కాంక్షిస్తూ ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక పూజలు ...